రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. బుండి జిల్లాకు చెందిన ముస్కాన్ మేఘ్వాల్(19), హీరాలాల్ మేఘ్వాల్(24) అనే ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు. రోజు వారిద్దరూ ఎవరికి తెలియకుండా ఊరికి కొద్దీ దూరంలో ఉండే నిర్మాన�
అర్ధరాత్రి.. ఆ ఆసుపత్రిలో ఉన్న రోగులందరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అంతలోనే సడెన్ గా ఒక యువకుడు వార్డులో పరుగులు పెట్టాడు.. అందరు నిద్రమత్తులో లేచి చూశారు.. అయినా యువకుడి పరుగు ఆగలేదు.. డైరెక్ట్ గా టెర్రస్ మీదకు వెళ్లి ఆగిన యువకుడిని వెంబడించిన వారు కూడా ఆగారు. యువకుడు వెనుక ఉన్నవారిని పట్టించుకో
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితు�
ఈతరం పిల్లలకు ఎక్కువగా ఫోన్లతోనే గడుపుతున్నారు. గేమ్స్, వీడియోస్ అంటూ నిత్యం ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ కరోనా వలన చదువు కూడా ఆన్ లైన్ కావడంతో తల్లిదండ్రులు సైతం స్మార్ట్ ఫోన్ ని పిల్లల చేతికి ఇవ్వక తప్పడం లేదు. కొంతమంది పిల్లల విషయంలో అదే వారు చేస్తున్న పెద్ద తప్పు.. తాజాగా ఒక 14 ఏళ్ల బా
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని ప�
సోషల్ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడ�
డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల జంట ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యులైన నికిల్ షేండకర్(27), అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత మానసిక వైద్యురాలు కాగా.. నికిల్ ఆయుర్వేద వైద్యుడిగా చేస్తున్నా�
ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తల్లో… భర్త హత్యకు గురి కాగా…భర్త మరణ వార్త తెలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరువురి మరణం పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వ