Fire Works Blast: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘోర పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిబూడిద కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సి�
చట్టాలను అనుసరించాల్సిన అధికారులే అడ్డదార్లు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అవినీతికి పాల్పడుతున్నారు. పేదలను అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ డాక్టర్ పై వేటుపడింది. డెలివరీ కోసం వచ్చిన �