Fire Works Blast: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘోర పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిబూడిద కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. Read Also: RR vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..…
చట్టాలను అనుసరించాల్సిన అధికారులే అడ్డదార్లు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అవినీతికి పాల్పడుతున్నారు. పేదలను అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ డాక్టర్ పై వేటుపడింది. డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజుతున్న వైద్యురాలిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అవినీతి, నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు…