Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cm Ys Jagan

Cm Ys Jagan News

    • జగదీష్‌రెడ్డి ఫైర్‌.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్‌..!
      #Top Story

      జగదీష్‌రెడ్డి ఫైర్‌.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్‌..!

      తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు…
    • కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
      #Top Story

      కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

      ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది… ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది… సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు… ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు: వైఎస్సార్ జయంతి జులై 8వ తేదీన భారీ ఎత్తున రైతు దినోత్సవ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల…
    • చేత కాక కాదు.. తెలంగాణ దుర్మార్గంపై ఎంత వరకైనా వెళ్తాం..!
      #Top Story

      చేత కాక కాదు.. తెలంగాణ దుర్మార్గంపై ఎంత వరకైనా వెళ్తాం..!

      తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం హీట్ పెంచుతోంది.. తెలంగాణ మంత్రుల కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్… సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో జలవివాదంపై చర్చ జరిగింది… చుక్కునీరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని కేబినెట్‌ ప్రకటించింది. కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్.. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నాం.. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం…
    • తెలంగాణతో నీటి వివాదం… ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం..
      #Top Story

      తెలంగాణతో నీటి వివాదం… ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం..

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది… రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించన కేబినెట్‌.. ఈ మధ్య హాట్‌ టాపిక్‌గా మారిన తెలంగాణ-ఏపీ జల వివాదంపై చర్చించింది… తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. ఇక,…
    • కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు ఏపీ సీఎం శంకుస్థాప‌న‌…
      #Top Story

      కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు ఏపీ సీఎం శంకుస్థాప‌న‌…

      ఆంధ్రప్ర‌దేశ్‌లో కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈరోజు శంకుస్థాప‌న చేశారు.  ఈరోజు ఉద‌యం కృష్ణాజిల్లా ఉండ‌వ‌ల్లి కొండ‌వీటి వాగు స‌మీపంలో పైలాన్‌ను ఆవిష్క‌రించారు.  కొండ‌వీటి వాగు నుండి రాయ‌పూడి వ‌ర‌కూ క‌ర‌కట్ట విస్త‌ర‌ణ ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి.  15 కిలోమీట‌ర్ల పోడ‌వున, 10 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఈ విస్త‌ర‌ణ ఉండ‌బోతున్న‌ది.  ఈ విస్త‌ర‌ణ ప‌నుల కోసం ప్ర‌భుత్వం రూ.150 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేటాయించింది.  వ‌ర్షాకాలంలో కురిసే భారీ వ‌ర్షాలకు కృష్ణాన‌ది పొంగి పొర్ల‌కుండా ఉండేందుకు…
    • జర్నలిస్టులకు శుభవార్త.. 25 వేల మందికి అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు..!
      #ఆంధ్రప్రదేశ్

      జర్నలిస్టులకు శుభవార్త.. 25 వేల మందికి అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు..!

      జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న…
    • బాబువి శవ రాజకీయాలు.. ఆయన కుట్రలను ప్రజలు గమనించాలి..!
      #ఆంధ్రప్రదేశ్

      బాబువి శవ రాజకీయాలు.. ఆయన కుట్రలను ప్రజలు గమనించాలి..!

      టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ఆళ్లనాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మూడు గంటల పాటు చేసిన దీక్ష చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని.. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆయన అసలు స్వరూపం బయట పడిందని.. ఆయన పరిపాలన లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రి, కొడుకులు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని…
    • దిశాయాప్ ఉంటే… మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే…
      #Top Story

      దిశాయాప్ ఉంటే… మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే…

      మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఏపీ ప్ర‌భుత్వం దిశా చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.  ఇప్పుడు ప్ర‌భుత్వం దిశాయాప్‌ను రూపోందించింది.  ఈ యాప్ ప్రచార కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  కృష్ణాజిల్లాలోని గొల్ల‌పూడిలో దిశాయాప్ ప్రచార కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ప్ర‌భుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుంద‌ని, ప్ర‌తి మ‌హిళ దిశాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అన్నారు.   Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్ర‌మిస్తే జైలు శిక్ష‌… దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేయాల‌ని తెలిపారు.…
    • లైవ్ః దిశా యాప్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌
      #Top Story

      లైవ్ః దిశా యాప్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌

    • ఫేక్‌ న్యూస్‌పై సీఎం జగన్‌ సీరియస్‌.. చట్ట ప్రకారం చర్యలు..!
      #ఆంధ్రప్రదేశ్

      ఫేక్‌ న్యూస్‌పై సీఎం జగన్‌ సీరియస్‌.. చట్ట ప్రకారం చర్యలు..!

      ఫేక్‌ న్యూస్‌పై సీరియస్‌ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్… కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ.. తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు సీఎం.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటివెనుక ఉద్దేశమని విమర్శించిన సీఎం… అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్‌ బెడ్లు, 70 శాతానికిపైగా వెంటిలేటర్లు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరతతో రోగులు చనిపోతున్నారని ఎలా రాయగలుగుతున్నారు?…
    ←1…191192193194195…198→

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions