కృష్ణానది కరకట్ట పనులకు ఏపీ సీఎం శంకుస్థాపన…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది కరకట్ట పనులకు సీఎం వైఎస్ జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా ఉండవల్లి కొండవీటి వాగు సమీపంలో పైలాన్ను ఆవిష్కరించారు. కొండవీటి వాగు నుండి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులు జరగనున్నాయి. 15 కిలోమీటర్ల పోడవున, 10 మీటర్ల వెడల్పుతో ఈ విస్తరణ ఉండబోతున్నది. ఈ విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కృష్ణానది పొంగి పొర్లకుండా ఉండేందుకు కరకట్టను విస్తరిస్తున్నది ప్రభుత్వం.
Read: “సభకు నమస్కారం” అంటున్న అల్లరి నరేష్
Also Read
తాజావార్తలు
-
Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
-
Astrology: తెలివితేటల్లో ముందుండే 3 రాశులవారు.. నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్లకు సాటి ఎవరూ లేరా?
-
Shikhar Dhawan Vs Shubman Gill : ప్రిన్స్ వర్సెస్ గబ్బర్.. ఇద్దరిలో ఇండియాకి ఎవరు బెస్ట్ ఓపెనర్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?