Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cm Naveen Patnaik

Cm Naveen Patnaik News

    • ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?

      ఏపీ సీఎం జగన్ ఒడిస్సా టూర్ సక్సెస్ అయిందా..? ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయా..? ఎన్నో దశాబ్ధాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కివచ్చినట్టేనా..? అసలు ఏపీ సీఎం జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల మధ్య ఏ విషయాలు చర్చకువచ్చాయి..?ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఒడిషా సచివాలయంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా మూడు…
    • ఒడిశా సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం..
      #ఆంధ్రప్రదేశ్

      ఒడిశా సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం..

      ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి… సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది.. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నానును అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్.. కాగా, ఇవాళ ఒడిశా సచివాలయంలో ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమైన సంగతి తెలిసిందే.. ఈ భేటీలో మూడు అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల…
    • ఏపీ, ఒడిశా సీఎంల భేటీ.. సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ
      #Top Story

      ఏపీ, ఒడిశా సీఎంల భేటీ.. సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ

      ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమావేశం ముగిసింది.. ఒడిశా సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చించారు.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కానుంది.. ఒడిశా అభ్యంతరాలతో సుదీర్ఘంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ సాగగా.. సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు…
    • భువనేశ్వర్ చేరుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ
      #ఆంధ్రప్రదేశ్

      భువనేశ్వర్ చేరుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ

      ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సాయంత్రం సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే భువనేశ్వర్ చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారుల బృందం. ఏపీ సీఎస్ కి ఒరిస్సా అధికారులు స్వాగతం పలికారు. రెండురాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెడ్డి శాంతి…
    • ఈ నెల 9న ఒరిస్సాకు సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      ఈ నెల 9న ఒరిస్సాకు సీఎం జగన్

      ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి చర్చించనున్నారు సీఎం జగన్‌. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. చాలా రోజులుగా పోలవరంపై…
    • రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!
      #జాతీయం

      రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!

      క‌రోనా క‌ట్ట‌డి కోసం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ విష‌యంలో బాధ్య‌త రాష్ట్రాల‌కే వ‌దిలేసింది.. అయితే, కేంద్ర‌మే వ్యాక్సిన్ల‌ను సేక‌రించి రాష్ట్రాల‌కు పంపిణీ చేయాల‌నే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్ప‌టికే కేర‌ళ, ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించ‌గా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్ర‌మే వ్యాక్సిన్లు పంపిణీ…
    ←12

తాజావార్తలు

  • Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

  • PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?

  • Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్‌ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!

  • Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!

  • Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions