Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Climate

Climate News

    • Health Tips: శీతాకాలంలో జలుబు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది! ఈ టిప్స్‌ పాటించండి..
      #వార్తలు

      Health Tips: శీతాకాలంలో జలుబు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది! ఈ టిప్స్‌ పాటించండి..

      చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడం వల్ల చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చల్లని, పొడి గాలి, అలాగే వాతావరణ మార్పులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
    • Supreme Court: పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం
      #Top Story

      Supreme Court: పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం

      వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి 'జీరో ఎమిషన్స్' సాధించాలనే భారత్‌ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది.
    • World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
      #Top Story

      World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?

      భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది.
    • Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
      #అంతర్జాతీయం

      Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..

      Groundwater Pumping: భూమిపై విచ్చల విడిగా భూగర్భ జలాలను తోడేస్తున్నాము. ఏటా కొన్ని మిలియన్ టన్నుల నీటిని మానవుడు తన అవసరాల కోసం వాడుతున్నాడు. అయితే దీని నుంచి ఎదురయ్యే పరిణామాలను పట్టించుకోవడం లేదు. భూమి అంతర్భాగం నుంచి నీటిని తోడేసి వాటిని వేరే
    • Global temperatures: జూన్‌లో  రికార్డు స్థాయిలో ఎండలు
      #అంతర్జాతీయం

      Global temperatures: జూన్‌లో రికార్డు స్థాయిలో ఎండలు

      ప్రపంచ వ్యాప్తంగా జూన్‌లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పెరిగాయి. ఇది గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూన్‌ ప్రారంభంలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ శాస్త్రవేత్తలు గురువారం ప్రపకటించారు.
    • క‌రుగుతున్న గ్రీన్‌లాండ్‌… ఇలానే కొన‌సాగితే ప్ర‌పంచం…
      #ట్రెండింగ్ న్యూస్

      క‌రుగుతున్న గ్రీన్‌లాండ్‌… ఇలానే కొన‌సాగితే ప్ర‌పంచం…

      దృవ‌ప్రాంతాల్లోని మంచు గ‌త ద‌శాబ్ద‌కాలంగా విప‌రీతంగా క‌రుగుతున్న‌ది. ముఖ్యంగా గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా క‌రుగుతున్న‌ది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. క‌ర్భ‌ర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుద‌ల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్న‌ది. ఫ‌లితంగా మంచు క‌రుగుతున్న‌ది. గ్రీన్‌లాండ్‌లోని మంచుఫ‌ల‌కాల్లోని అడుగుభాగంలోని మంచు క‌రుగుతున్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే ఈ శ‌తాబ్దం చివ‌రినాటికి గ్రీన్ లాండ్ లోని మంచు మొత్తం క‌రిగిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌ర్భ‌న వాయువులను నియంత్రించేందుకు…
    • 2021లో భారీగా పెరిగిన కాలుష్యం… వాతావ‌ర‌ణానికి ముప్పు త‌ప్ప‌దా?
      #అంతర్జాతీయం

      2021లో భారీగా పెరిగిన కాలుష్యం… వాతావ‌ర‌ణానికి ముప్పు త‌ప్ప‌దా?

      2020లో క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూలు అమ‌లు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు.  ఇంటికే ప‌రిమితం కావ‌డంతో చాలా వ‌ర‌కు ర‌ద్దీ త‌గ్గిపోయింది.  అంతేకాదు, వాహ‌నాలు ప‌రిమిత సంఖ్య‌లో తిర‌గ‌డంతో వాతావ‌ర‌ణ కాలుష్యంలో అనేక మార్పులు సంభ‌వించాయి. క‌రోనా కేసులు త‌గ్గిపోవ‌డం, వ్యాక్సినేష‌న్ ప్రారంభం కావ‌డంతో తిరిగి అన్ని రంగాలు తెరుచుకున్నాయి.  కార్మిక ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకోవ‌డంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది.  పెద్ద ఎత్తున బొగ్గు త‌వ్వ‌కాలు, పెట్రోల్ డీజిల్…
    • డేంజ‌ర్ బెల్స్‌:  2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…
      #Top Story

      డేంజ‌ర్ బెల్స్‌: 2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…

      ప్ర‌పంచ వాతావ‌ర‌ణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ఉద్గారాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వాతావ‌ర‌ణంలోకి విడుద‌ల చేస్తున్నారు.  దీంతో వేడి పెరిగిపోయింది.  ఈ వేడి కార‌ణంగా దృవాల వ‌ద్ద మంచు భారీగా క‌రిగిపోతున్న‌ది.  ఫ‌లితంగా న‌దుల్లో, స‌ముద్రాల్లో నీటిమ‌ట్టం పెరిగిపోతున్న‌ది.  నీటిమ‌ట్టం పెర‌గ‌డం వ‌ల‌న తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు ఇబ్బందులు ఎద‌ర్కొన‌నున్నాయి.  2030 నాటికి స‌ముద్రాల్లోని నీటిమ‌ట్టం భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  నీటి మ‌ట్టం పెరిగితే అనేక న‌ర‌గాలు…
    • 2050 నాటికి 200 మిలియ‌న్ల మందిపై ఆ ప్ర‌భావం…!!
      #Top Story

      2050 నాటికి 200 మిలియ‌న్ల మందిపై ఆ ప్ర‌భావం…!!

      వాతార‌వ‌ణంలో వేగంగా మార్పులు వ‌స్తున్నాయి.  ఉత్త‌ర ద‌క్షిణ దృవాల వ‌ద్ధ ఉన్న మంచు భారీగా క‌రిగిపోతున్న‌ది.  ఫ‌లితంగా స‌ముద్రాల్లో నీటి మ‌ట్టం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో పాటుగా వాతార‌వ‌ణంలో వేడి కూడా పెరుగుతుండ‌టంతో స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌డం లేదు.  ఒక‌వేళ వ‌ర్షాలు కుర‌వ‌డం మొద‌లుపెడితే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఫలితంగా వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్నాయి.  దీంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఒక న‌గ‌రీక‌ర‌ణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ప‌రిశ్రమ‌ల నుంచి ఉద్గార వామువులు విడుద‌ల‌వుతున్నాయి.  దీని వ‌ల‌న…
    • ప్ర‌పంచ దేశాల‌పై ఐరాస ఆగ్ర‌హం… ఆ విష‌యంలో దేశాలు త‌ప్పుచేస్తున్నాయి…
      #Top Story

      ప్ర‌పంచ దేశాల‌పై ఐరాస ఆగ్ర‌హం… ఆ విష‌యంలో దేశాలు త‌ప్పుచేస్తున్నాయి…

      ప్రపంచ దేశాలు క‌రోనా మ‌హ‌మ్మారి, వాతావ‌ర‌ణ మార్పుల నిర్వ‌హ‌ణ విష‌యంలో త‌ప్పుడు దోవ‌లో ప‌య‌నిస్తున్నాయ‌ని ఐరాస జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి అంటోనియో గుటెర్ర‌స్ పేర్కొన్నారు.  వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తున్న దేశాలు 2022 ప్ర‌ధ‌మార్థం నాటికి ప్ర‌పంచంలో 70శాతం మంది జ‌నాభాకు వ్యాక్సిన్‌ను అందించే ల‌క్ష్యంగా ఉత్ప‌త్తిని పెంచాల‌ని అన్నారు.  అయితే, ఆ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఉత్ప‌త్తిని వేగ‌వంతం చేయ‌లేక‌పోయామ‌ని అన్నారు.  ప్ర‌పంచ దేశాలు ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.  ఇక వాతావ‌ణంలో…

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions