శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన ఇద్దరు దూరదృష్టి గల హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డిలు మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను రూపొందించారు. దానిని హైదరాబాద్లో చే శక్తి వంతమైన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ) సివిటాస్ మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది.