పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. మాచర్లకు చెందిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజులు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. చౌడేశ్వరి తండ్రి చంద్ర శీను ఫిర్యాదుతో మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చౌడేశ్వరి, నాగరాజులను వెతికి పట్టున్న పోలీసులు మాచర్ల తీసుకొచ్చారు. Also Read: Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల…