మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల..’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. అయితే ఈ పాటతో పాటు, సినిమాలోని కీలక సన్నివేశాలు, కథాంశం (స్టోరీ లైన్) కూడా లీక్ అవడం చర్చనీయాంశమైంది. Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’ గతంలోనే ఈ సినిమా…
మెగాస్టార్ అంటే అంచనాలకు హద్దులు ఉండవు. సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తుందన్న వార్తతోనే మెగా అభిమానుల్లో సెలబ్రేషన్ మోడ్ ఆన్ అయిపోయింది. అయితే మధ్యలో సినీ కార్మికుల సమ్మెతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆగిపోవడంతో, ఈ సినిమా సంక్రాంతి రిలీజ్పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాత సాహు గారపాటి ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. Also Read: SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్…