సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో టి.సి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటు రాజకీయ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నమైన స్క్రీన్ రివ్యూలతో ఈ చిత్రం వినోదాన్ని పంచుతుంది. తాజాగా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్…