నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకి మొహల్లాలో ఈ అపూర్వ దృశ్యం కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అవినీతి మరక లేకుండా గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే ఎంతటి సీఎం అయిన చాలా హుందాగా, క్షమశిక్షణగా ఉండటం శివరాజ్ సింగ్ నైజం. ఓడిపోయినా, గెలిచినా కూడా తాను ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను మాత్రమే అని చెబుతుంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, బీజేపీ ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని…
ఏళ్ల నాటి సంప్రదాయం మధ్యప్రదేశ్లో ఇంకా కొనసాగుతుంది. చింద్వారా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లడీ గేమ్ గోట్మార్ను మరోసారి ఆడారు. గత వందేళ్లుగా ఛింద్వారాలోని పాంధుర్నాలో పోలా పండుగ రెండో రోజున గోట్మార్ ఫెయిర్ నిర్వహిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడి జనాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు.
Madhya Pradesh: ట్రయాంగిల్ లవ్, ఆపై ప్రియుడిపై పిచ్చి ప్రేమ కారణంగా ఆమె దారుణానికి ఒడికట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లో కలిసి పనిచేస్తున్న యువకుడికి, ఓ అమ్మాయికి మధ్య ప్రేమ పుట్టింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.
Son beats mother with stick for not giving him money for smartphone: మానవ మనుగడను మొబైల్ విప్లవం బాగా మార్చేంది. అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ఇంటి నుంచే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మరింతగా మానవ జీవితం మారుతుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లే పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో పరిచయం అయ్యే వారితో సంబంధాలను నెరుపుతూ భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం…