భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చలు ఇన్నాళ్లకు ఫలించింది. మంగళవారం భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’ జరిగిందని ప్రధాని మోడీ అన్నారు.
తల్లి పాలు అమృతంతో సమానం.. ఎన్నో పోషక విలువలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.. అందుకే బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లి పాలివ్వడం బిడ్డకు మంచిదని అంటారు.. కాదు అని అమెరికా ప్రభుత్వం అంటుంది.. తాజాగా కొన్ని పరిశోధనాలు జరిపిన తర్వాత తల్లి పాలల్లో కూడా విషపూరీతమైన కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు..అసలు నమ్మలేకున్నారు కదూ.. కానీ ఇది నిజమా? కాదా? అన్నది ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.. ఇండియానా యూనివర్శిటీ మరియు సీటెల్ చిల్డ్రన్స్…