వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తారు. అయితే, లాభాల కోసం కొంతమంది వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇటువంటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో, మనం కొనే పండ్లు సహజంగా పండినవో కాదో గుర్తించడానికి FSSAI కొన్ని సులభమైన మార్గాలను సూచించింది. Bobby : “ఆయన…