కూనో నేషనల్ పార్క్ లో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవలే నమీబియా, ఆఫ్రికా20 నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో గల నేషనల్ పార్క్ లో విడిచిపెట్టారు. అయితే అందులో ఇప్పటికే కొన్ని చీతాలు మరణించాయి. కాగా, తాజాగా వాటిలోని కొన్ని పోట్లాడుకున్నాయి.
మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Cheetah Death : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఇప్పటివరకు మూడు చిరుతలు చనిపోయాయి. వాటితో పాటు ఒక పిల్ల చిరుతకూడా చనిపోయింది. అయితే ఈ మరణాలకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు.
ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.
Dog Resembling a Leopard: మనుషుల పోలిన మనుషులే ఉండడం సర్వ సాధారణమైన విషయం.. ఇక, జంతువులను పోలిన జంతువులు కూడా ఉంటాయి.. కానీ, అవి ఒకే జాతికి చెందినవే ఉంటాయి.. కొన్నిసార్లు మాత్రం.. భిన్నమైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి.. ఇదంతా ఎందుకు? అంటారా? పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో చిరుత యద్దేచ్ఛగా తిరిగేస్తుంది.. తెలియని వారిని చూసి బెదిరించే ప్రయత్నం చేస్తుంది.. ఇక, పాతవారుంటే మాత్రం ఏమీ పట్టనట్టుగానే వారి మధ్యలో తిరిగేస్తుంది.. యజమాని సమయానికి…
అడవిలో ఉండే అత్యంత భయంకరమైన జంతువులలో చిరుత ఒకటి.. దానిని చూస్తేనే వణుకు.. ఎక్కడి నుంచి ఎలా ఎటాక్ చేస్తుందోననే భయం అందరిలో ఉంటుంది.. కానీ, ఓ యువతి చిరుతతో చేసిన రొమాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది… సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసే పనిని చూసి షాక్ అవుతున్నారు.. ఏంటి ఇంత భయంకరమైన జంతువుకి ఈమె ముద్దులిచ్చి ప్రేమగా చూసుకుంటోంది అని. ఆ చీతా కూడా ఆమెపై…
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత కలకలం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. అయితే.. రోజూ తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపించడంతో.. ఖంగుతిన్నాడు. పులి లోపలే వుందా లేక సంచరించిందా అనే ఆలోచన పూజారికి భయాందోళకు గురయ్యేలా చేసింది. దీంతో.. భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు.…
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను…