AI showdown: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గత రెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన చాట్జీపీటీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ‘జెమిని’ (Gemini) వేగంగా పుంజుకుంటూ, చాట్జీపీటీ వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విడుదలైన వెబ్ ట్రాఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్, ఇప్పుడు ఏఐ రంగంలో కూడా తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో సఫలమవుతోంది. చాట్జీపీటీ ట్రాఫిక్లో క్షీణత:…
ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్బాట్ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తారా అయితే AI…
Best Free AI Tools: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలు ఎంత దగ్గరయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులోకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడంతో డిజిటల్ ప్రపంచం దూసుకెళ్తుంది. గుండుసూది నుండి కారు కొంగులు ఇలా అనేకపనులు ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి. ఒక గత కొద్దీ కాలంగా AI వచ్చాక ఈ డిజిటల్ ప్రపంచం మరింత దూసుకెళ్తుంది. మరి AI ప్రపంచంలో మన రోజువారీ…
AI Chatbot: కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్బాట్లు, ముఖ్యంగా ChatGPT వంటి టూల్స్ మన రోజువారీ పనిలో భాగమవుతున్నాయి. ఈ మెయిల్స్ రాయడం, చిన్న విషయాలకు సమాధానాలు పొందడం, సాధారణ సమాచారం తెలుసుకోవడం వంటి చిన్న పనుల్లో ఇవి సహాయకాలుగా మారాయి. మనిషిలా మాట్లాడే తీరు వీటిని మరింత నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఇదే నమ్మకం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. నిపుణులు హెచ్చరిస్తూ చెబుతున్నది ఏమిటంటే.. ఏఐ చాట్బాట్లలో అధికంగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం…
ChatGPT: ప్రముఖ AI చాట్బాట్ ChatGPT వినియోగదారులకు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులను ఒకే గ్రూప్ సంభాషణకు ఆహ్వానించవచ్చు. ఈ గ్రూప్లో ChatGPT కూడా ఒక సభ్యుడిగా పాల్గొంటుంది. ఈ గ్రూప్ చాట్లు వినియోగదారుల వ్యక్తిగత చాట్ల నుంచి పూర్తిగా వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత చాట్ మెమరీని గ్రూప్లోని ఇతరులతో పంచుకోదు. ఈ ఫీచర్ ప్రస్తుతం జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్లలో…
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే…
గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్ఎఐ 2022 చివరలో చాట్జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto…
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తోంది. ప్రతి పనికి యూజర్లు ChatGPT వంటి AI చాట్బాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బాస్ను సెలవు అడగడానికి ఇమెయిల్ రాయడం లేదా కళాశాల అసైన్మెంట్ కోసం పరిశోధన చేయడం వంటివి చేసినా, వైద్య సలహాలు, కంటెంట్ క్రియేట్ కోసం సలహాలు, ఇలా దాదాపు అన్నింటికి AI చాట్బాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చాట్బాట్లు చాలా సందర్భాలలో సహాయపడతాయి. కానీ అవి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాట్…
ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమాచారమైనా ఈజీగా పొందొచ్చన్న ఆలోచనతో విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు. విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలకు హాని కలిగిస్తుందా? MIT యొక్క మీడియా ల్యాబ్ పరిశోధకుల నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది. దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే చాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన…
విశాఖలో కోవిడ్ కేసు.. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా…