Music Shop Murthy : టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ,క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ “మ్యూజిక్ షాప్ మూర్తి “..శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి,రంగారావు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్…
Harish Shankar Launched Yevam Teaser: చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ఈ చిత్రం టీజర్ను శుక్రవారం స్టార్ మాస్ డైరెక్టర్ హరీష్శంకర్ విడుదల చేశారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కంటెంట్ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్తో రాబోతున్న మా…
హైపర్ ఆది గురించి అందరికి తెలుసు… బుల్లితెర పై పలు షోలల్లో కనిపిస్తూ తన కామెడితో నవ్విస్తూ ఉంటాడు.. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు.. ఆది కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో ఈయన కలిపే పులిహోర గురించి తెలిసిందే.. అదే ఆ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. తాజాగా ఓ హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ…
హీరోయిన్ తో సహజీవనం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసిన ఎఐఎడిఎంకె మంత్రి ఎం మణికందన్ను చెన్నై నగర పోలీసులు బెంగళూరులో ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… రెండు వారాల క్రితం మంత్రి ఎం మణికందన్ పై అడయార్లోని మహిళా పోలీస్ స్టేషన్లో కోలీవుడ్ హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె మణికందన్ తనను ప్రేమ పేరుతో వాడుకున్నాడని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, తాను గర్భవతి…
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాల్లో కూడా వణికిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కనిపిస్తున్నారు. అయితే, గుజరాత్ లోని మోహ్సహా జిల్లాలోని బేచరాజీ మండలంలో చాందిని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస…