పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఐదు ప్రధాన ప్రభుత్వ నియామకాలు జరుగుతున్నాయి. CBSE-QUAS-NVSలో బోధనా పోస్టులు, వైమానిక దళం కోసం AFCAT నియామకాలు, SAILలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక…
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న నకిలీ లేఖను…
దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం వచ్చేసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.