ఆదాయపు పన్ను శాఖ మీ ప్రతి ప్రధాన లావాదేవీపై నిఘా ఉంచుతుందని మీకు తెలుసా? అవి నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఆస్తి ఒప్పందాలపై ఐటీ శాఖ ఓ కన్నేసింది. ఈ డిజిటల్ ఇండియా యుగంలో, ఆదాయపు పన్ను శాఖ దాని పర్యవేక్షణ వ్యవస్థను పూర్తిగా హైటెక్గా అప్గ్రేడ్ చేసింది. ఇప్పుడు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, పోస్టాఫీసులు, రిజిస్ట్రీ విభాగాలు వార్షిక నివేదికలను పంపుతాయి. అవి ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో,…
ఖరీఫ్-2020లో నష్టపోయిన పంటలకు నేడు వైఎస్ఆర్ పంటల బీమా కింద సాయం అందించనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగా 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,820.23 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుంచి సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే యాస్ తుఫాన్ కారణంగా నేటి పంటల భీమా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు ఉత్తరాంధ్ర…