యోగా గురువు రామ్దేవ్పై అసభ్యకరమైన, అసభ్యకరమైన పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలపై డెహ్రాడూన్కు చెందిన ఇద్దరు కార్టూనిస్టులపై ఉత్తరాఖండ్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
యూసు్ఫగూడ, జులై 16ప్రజల్లో చైతన్యం రగిలించగలిగే కార్టూన్లు అందించే శేఖర్ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2021 ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. శేఖర్ లేనిలోటు తీర్చలేనిదని అల్లం నారాయణ పేర్కొన్నారు. ‘గిదీ తెలంగాణ’ అనే కార్టూన్ పుస్తకం ద్వారా ఉద్యమంలో శేఖర్ తన వంతు పోరాటం చేశారని చెప్పారు. read also : ప్రముఖ…