BYJUS : ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కష్టతరమైన సమయాలను ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ సీఈవో సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తన ఉద్యోగులకు జనవరి నెల జీతాన్ని చెల్లించారు.
Byju’s : దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎందుకంటే బైజూస్ 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,800 కోట్ల రుణం కోసం దాదాపు 40 మిలియన్ డాలర్ల వాయిదా చెల్లించాల్సి వచ్చింది.