Fire In Bus : ఢిల్లీలోని జగత్పురి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన క్లస్టర్ బస్సులో మంటలు చెలరేగాయి. హడావుడిగా ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీశారు.
నిర్మల్జిల్లాలో బస్సులో మంటలు చెలరేగాయి. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
Nashik Fire Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 9 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.