Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం తగ్గించింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చిన్న సెగ్మెంట్ కార్లపై జీఎస్టీ రాయితీలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి తన ప్రజాదరణ పొందిన మోడళ్లపై అదనపు డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. దీనితో వినియోగదారులకు మరింత అందుబాటులో ధరలను అందించడం…
Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది.
Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్ని తీసుకువచ్చింది.
Buy Used Maruti Suzuki Brezza Only Rs 5 Lakh in Cars24: భారత దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఒకటి. ఈ కారును 2016లో భారత దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో బ్రెజా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మోడల్ను కూడా ఆవిష్కరించారు. ఇందులో సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జత చేశారు. ఈ ఫీచర్ల కారణంగా బ్రెజా అమ్మకాలు…
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది మేలో మొత్తం 1,78,083 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మేలో 1,61,413 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.