"మా ప్రతి కార్యక్రమం సదుద్దేశంతో (దిల్దార్), నిర్ణయాలు దృఢ నిశ్చయం (దమ్దార్), ముఖ్యమంత్రి నిజాయితీ (ఇమాన్దార్), ప్రభుత్వం పూర్తి జవాబుదారీతనం (జిమ్మెదార్)” అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పరిపాలన ప్రశంసనీయం (జోర్దార్), తెలంగాణ అభివృద్ధి నమూనా జాతీయ స్థాయిలో (అసర్దార్) ప్రభావం చూపినందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ధూంధాం (ధమకేదార్)గా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, big news, minister ktr, brs, bjp,…
రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం తెలిపింది. breaking news, latest news, telugu news, big news, rain alert,
పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి, నగరం చుట్టూ ఉన్న పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆగాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఆపరేట్ చేసే ట్రాఫిక్ వార్డెన్లకు వాహన డ్రైవర్లు సహకరించాలని ఆయన కోరారు. “దయచేసి పెలికాన్ సిగ్నల్స్ వద్ద నియమించబడిన మా ట్రాఫిక్ వార్డెన్లకు సహకరించవలసిందిగా నా స్నేహితులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పాదచారులు రోడ్లు దాటేలా వారు భరోసా ఇస్తున్నారు. breaking…
ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం... అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, big news, brs, ponguleti srinivas reddy,
గ్రూప్ 2 వాయిదా వేయండి అంటే.. ప్రభుత్వం టీఎస్సీఎస్సీ పరిధి లోని అంశం అన్నారని, ఆందోళన చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. కోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ వేస్తే.. పునరాలోచన చేయాలని.. breaking news, latest news, telugu news, big news, minister ktr, balmoori venkat
గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, వ్యవసాయం చేసే ప్రతీ గిరిజన రైతుకు.. breaking news, latest news, telugu news, big news, congress, brs, bjp
ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేనిపోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని ఎంపీ సోయం బాపురావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి ఎంపీ పత్రిక ప్రకటన విడుదల చేశారు. breaking news, latest news, telugu news, big news, soyam bapu rao,
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, gourp 2 exam, minister ktr, cm kcr
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పీఆర్ఎల్ఐ)కి పర్యావరణ అనుమతి (ఈసీ) లభించడం ఒకప్పటి కరువు జిల్లాలైన మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని రైతుల ఆకాంక్షలను నెరవేర్చిన చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, singireddy niranjan reddy