హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. talasani about rains in hyderabad, breaking news, latest news, telugu news, big news, talasani srinivas, hyderabad rains
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన శేజల్ ను బైండోవర్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించాడని తనకు న్యాయం జరగడం లేదని కొంత కాలంగా పోరాడుతున్న శేజల్.. breaking news, latest news, telugu news, big news, Sheja, Durgam chinnaiah,
తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో సెకండ్ ఏఎన్ఎంల చర్చలు ఫలించాయి. breaking news, latest news, telugu news, second ANM, Harish rao
బియ్యం ఎగుమతులపై నెలకొన్న గందరగోళం, దాని ఎగుమతులపై అమల్లోకి వచ్చిన అడ్డంకులు ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన ముందుచూపు కొరవడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం అన్నారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులు బియ్యాన్ని కొనుగోలు చేసే భయాందోళనలను breaking news, latest news, telugu news, bjp, Singireddy Niranjan Reddy,
యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్ల కోసం కవర్ Breaking news, latest news, telugu news, big news, gorilla glass, corning company, minister ktr
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన నియోజకవర్గానికి చెందిన 500 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని 11,700 మంది లబ్ధిదారులకు 2-బీహెచ్కే ఇళ్లను అందజేయడంలో భాగం Breaking news, latest news, telugu news, gudem mahipal reddy,
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలపై ఆన్లైన్ క్విజ్ను ప్రారంభించింది. ఇందులో రూ.10 లక్షల వరకు విలువైన బహుమతులు గెలుపొందవచ్చు. అయితే... ప్రతి జిల్లాకు మూడు బహుమతులు ఉన్నాయి. breaking news, latest news, telugu news, big news, clay ganesh
హెచ్ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన మీ అందరికీ హార్థిక శుభాకాంక్షలు అనిఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, diamond jubilee independence day,