తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పార్టీల్లో చేరికలు జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ గూటికి మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ చేరారు. breaking news, latest news, telugu news, etela rajender
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. breaking news, latest news, telugu news, dk aruna, cm kcr, brs, bjp
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం. తెలంగాణ ఉద్యమం లో కలిసి పనిచేసిన అనుభందం మాది అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. breaking news, latest news, telugu news, harish rao, congress,
చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతోనే సీఐడీ చంద్రబాను అరెస్ట్ చేసిందన్నారు. breaking news, latest news, telugu news, chandrababu, Anil Kumar Yadav
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. 'ఎమ్.ఎస్.స్వామినాథన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మన దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడైన స్వామినాధన్. breaking news, latest news, telugu news, pawan kalyan, ms swaminathan,
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు,ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. breaking news, latest news, telugu news, big news, errabelli dayakar rao, cm kcr,
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశతో రాజకీయ పార్టీలు అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలాగే హై వోల్టేజ్, హైటెక్ ప్రచారాన్ని చేపట్టేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. breaking news, latest news, telugu news, big news, Hi-tech vehicles,