భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారు విలేకరులను మోసం చేశాడు మోసం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, telangana elections 2023
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వేళ ఒకరిపైఒకరి నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేతే, సీఎం కేసీఆర్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గెలవరంటూ వ్యాఖ్యలు చేశారు breaking news, latest news, telugu news, bhatti vikramarka, cm kcr,
నిన్నటి వరకు కేసీఆర్ సోనియా కాంగ్రెస్ని మాత్రమే తిట్టేవారని, ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆకలి చావులు అని తిడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన breaking news, v hanumantha rao, big news, congress, brs, telangana elections 2023
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికేనని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుని.. breaking news, latest news, telugu news, minister ktr, brs, telangana elections 2023
తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వడివడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్కు నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్ఎస్కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. బీఆర్ఎస్కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని…
టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్…
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కు మద్దతుగా పట్టణంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు బంధు వంటి పథకాలు కొనసాగాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును మళ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సోమవారం అన్నారు. యాదగిరిగుట్ట, భోంగీర్, మిర్యాలగూడలో జరిగిన…
బీజేపీ మేనిఫెస్టో సంక్షేమం కోసం అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభాన్ని సృష్టించేవన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్యం అందరికీ లభించేలా మా ప్రణాళిక రూపొందించామని, ప్రతి వ్యక్తి తన కాళ్ల మీద నిలబడి నలుగురికి ఉపాధి కల్పించేలా ఉండాలన్నారు లక్ష్మణ్. ప్రభుత్వం మీద ఆధారపడి ప్రజలు బతికేలా ఉండకూడదని, ఉచితాల…
నల్లగొండ జిల్లా నకిరేకల్ నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన ఆరోపించారు. breaking news, latest news, telugu news, cm kcr, brs, telangana elections 2023