టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగనుంది.
బర్త్ డే రోజున ఐపీఎల్ లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరపున పుట్టిన రోజున జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోర్.. 2014లో ఐదు బంతులాడి కేవలం 1 పరుగు చేసిన రోహిత్ శర్మ.. 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్…
టీం ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక్కడు. అలాగే క్రికెట్ నియమాల గురించి ఎక్కువ తెలిసిన భారత ఆటగాడు ఎవరు అంటే కూడా అందరూ చెప్పే పేరు అశ్విన్. అయితే ఈరోజు ఆ నియమాల విషయంలోనే అశ్విన్ ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ రోజు కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ చేసిన ఒక్క పని. అదేంటంటే.. అశ్విన్ ఈరోజు అజాజ్ పటేల్ బౌలింగ్ లో…