సికింద్రాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది.
Man Kills Wife and Daughter in Bowenpally: సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య, 10 నెలల కన్న బిడ్డను ఓ వ్యక్తి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. మహారాష్ట్ర నాంథేడ్కు చెందిన గణేశ్,…
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేవారు పోలీసులు.. టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై అభియోగాలు నమోదు చేవారు.. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కూడా అభియోగాలు మోపారు.. ఇక, వ్యాపారవేత్తను ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ చేసిన కేసులో.. వ్యాపారవేత్త కిడ్నాప్నకు ప్లాన్ చేసిన సుపారి గ్యాంగ్పై కూడా అభియోగాలు నమోదు చేశారు.. మొత్తం 16…
మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ DR.భద్రారెడ్డి మరియు డైరెక్టర్ DR.ప్రీతిరెడ్డి బోయినపల్లి సికింద్రాబాద్ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) కొరకు త్రితల రాజగోపురం (మహాద్వారం) నిర్మించారు. అయితే ఈ దుర్గామాత టెంపుల్ లో 9, 10, 11 తేదీలలో జలదివసం, ధ్యానదివసం తో రాజగోపురం ప్రతిష్టాపన చేసారు. అయితే చివరి 11వ తేదీన 7 టెంపుల్స్ త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టిన దాతలు శ్రీమతి & శ్రీ చామకూర కల్పనా, మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ…