ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి…
క్రిప్టో కరోన్సీ… అనధికారికంగా ప్రపంచంలో చలామణి అవుతున్నది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో నడిచే ఈ క్రిప్టో కరెన్సీని ఎవరి అదుపులో ఉండదు. ఆయా దేశాల్లో కరెన్సీకి ఉన్న డిమాండ్ ఆధారంగా విలువ పెరుగుతుంది. అయితే, ఇండియాలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అధికారికంగా అనుమతించలేదు. ఇక ఇదిలా ఉంటే, హరిద్వార్ కేంద్రంగా నడిచే గురుకుల కంగ్రి అనే విద్యా సంస్థ క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ ఎక్స్ భాగస్వామ్యంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును అందించేందుకు సిద్ద మయింది.…