తెలంగాణ రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 6 గంటలకు జరగబోచే విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం..జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో…