Bihar Elections: మన దేశంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రంగాలు ఏంటో తెలుసా.. క్రీడలు, సినిమా, రాజకీయాలు. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే క్రికెట్లో రోహిత్ – కోహ్లీ జంట తెలియని వారంటూ ఉండరు. వీళ్లు మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు విజయం చాలా దూరంలో ఉన్నట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి జోడీనే బీహార్ ఎన్నికల్లో మ్యాజిక్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జోడీ ఎవరిదో తెలుసా.. బీహార్…