Story Board: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పార్టీల బలాబలాలేంటో చాటిచెప్పాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనేదానికంటే.. ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఓటర్ల ఆలోచన తీరుపై మరింత స్పష్టత వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది ఓటేసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కు 39.08 శాతం ఓట్లు వచ్చాయి. అదే బీఆర్ఎస్కు 28.75 శాతం ఓట్లు, బీజేపీకి 15.67 శాతం ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 3.28 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్,…
"లెటర్ టూ డాడి" అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను…