Aurangabad: బీహార్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబ్రా మార్కెట్లో ఓ మహిళ తన ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపేసింది.
Bihar: ఓ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ నుంచి రూ.27 లక్షలు దోచుకెళ్లిన ఘటన బీహార్లోని సహర్సా జిల్లాలోని పాతర్ఘాట్ ఓపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.
Mushroom Farming: బీహార్లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. అది విద్యా రంగమైనా, వ్యవసాయ రంగమైనా. నేడు మహిళలు అన్ని రంగాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. కూరగాయల వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న మహిళ గురించి నేడు తెలుసుకుందాం.
PowerFull Love Story: తన బాయ్ఫ్రెండ్ని కలవడానికి, ఒక అమ్మాయి గ్రామం మొత్తం విద్యుత్ను నిలిపివేసింది. తర్వాత తన ప్రియుడితో గంటల తరబడి చీకట్లో గడిపింది.
Mouse: బీహార్లో ఓ విచిత్రమైన కేసు తెరపైకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎలుకల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ గంటల కొద్ది నిలిచిపోయింది. ఎలుకలు ట్రాఫిక్ సిగ్నల్ వైర్లను కొరికి మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశాయి.
Bihar: బీహార్లోని మాధేపురాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన బీజేపీ కార్యక్రమంలో తోపులాట జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మశాల, మురళీగంజ్ గోల్బజార్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి భువనేశ్వర్ చేరుకున్నాడు. తన కొడుకు మృతదేహం కనిపించకుండా పోయిందని పేర్కొన్నాడు.