తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో…
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని భీమారం సమీపంలోని అడవుల్లో ఇటీవల మావోయిస్టు మిలీషియా పన్నిన ఉచ్చుల కారణంగా ఇద్దరు ఆదివాసీ మహిళలకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు సూపరింటెండెంట్ బి రోహిత్రాజు ఆదివారం తెలిపారు. ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న మహిళలు చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల పుసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వేసిన బూబ్ ట్రాప్ కారణంగా గిరిజనులకు చెందిన మూడు ఆవులు, రెండు కుక్కలు చనిపోయాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్లు, ఐఈడీల కారణంగా అటవీ…
తీవ్రమైన పొడి, వేడి వాతావరణం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని తెచ్చి, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తూర్పు హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, సరూర్నగర్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. నాగారం, కీసర, ECIL, మౌలా అలీ మరియు దమ్మాయిగూడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే పలుచోట్ల పిడుగులు పడ్డాయి. హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో…
బీఆర్ఎస్ బీజేపీ.. కలిసి మా ప్రభుత్వం పై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని, కల్పిత విషయాలతో ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారు చేసే ప్రచారంలో నయా పైసా నిజం లేదని ఆయన అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక సమీక్ష చేస్తే.. అస్తవ్యస్త పరిస్థితి అని, సివిల్ సప్లై లాసులు 11 వేళా కోట్లు అని ఆయన అన్నారు. రైస్ మిల్లుల దగ్గర ధాన్యం 20 వేళా కోట్ల ధాన్యం వదిలేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం…
అతడు ఓ బ్రోకర్.. పోలీసులు గట్టిగా వాడుకున్నారు. పోలీసుల అండదండలతో అన్నీ నేర్చుకున్నారు. ఎవరిని ఎలా డీల్ చేయాలనేదీ బాగా వంటపట్టించుకున్నాడు. లోసుగులు అన్నీ తెలిసాయి.. ఇంకేముంది.. చెలరేగిపోయాడు… రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి.. తానకంటూ ఓ పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్న ఎవడైనా సరే.. అతడికి కప్పం కట్టాల్సిందే.. లేదంటే వ్యవహారం మామూలుగా ఉండదు.. అతడి పోరు పడలేకనే తమను రక్షించండి బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ అనే వ్యక్తి…
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) 2024 శుక్రవారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు మొత్తం 92,808 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించబడుతుంది , పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా కేంద్రాలలోకి ప్రవేశం ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్…
భోజ్పురి నటుడు, సింగర్ పవన్ సింగ్పై బీజేపీ వేటు భోజ్పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది. పవన్ సింగ్ బీహార్లోని కరకత్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు. విత్డ్రా చేసుకునేలా బుజ్జగించినా వినకపోవడంతో తాజాగా బీజేపీ అధిష్టానం వేటు వేసింది. ఇదిలా ఉంటే గతంలో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ టిక్కెట్ను…
అకాల వర్షం వరి కొనుగోలు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టిస్తున్నందున, వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రాధాన్యమిచ్చి కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. తుంపర రైస్ మిల్లుల నుంచి డిమాండ్కు తగ్గట్టుగా వర్షంలో తడిసిన వరిని వీలైనంత ఎక్కువగా సేకరించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించలేకపోయింది. మార్కెట్ యార్డుల్లో వర్షం కురిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు అన్ని జిల్లాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.…
ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే తాండూర్ నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 గంటలు గడవకముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల…
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు…