కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు హామీల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల ద్వారా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది ఫ్యూడల్ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుబారా ఖర్చులను నిలిపివేసి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం, వ్యయం, ఆరు హామీల అమలుకు నిధుల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని breaking news, latest news, telugu news, revanth reddy, big news
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం ముఖ్య అంశాలు: COVID-19 కొత్త వేరియంట్ JN 1 అంత ప్రమాదకరం కాదు. గతంలో వచ్చిన కోవిడ్ లో ఇది ఒక భాగం. కోవిడ్ లక్షణాలైనా సాధారణ జ్వరం , ముక్కు కారడం, గొంతు నొప్పి ఆయాసంతో పాటు…
వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్.. వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్ ఇచ్చారు. అనారోగ్య వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని మీడియాసమావేశంలో వెల్లడించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి ఆయన పోటీ చేశారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి 2014లో టీడీపీలో చేరారు.. అనంతరం భారీ బహిరంగ సభ పెట్టి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.. ఇక, 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి సీఎం జగన్…
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 1. కొన్ని రోడ్డు మార్గాలను మూసివేత: • నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం…
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్గా ఐపీఎస్ అధికారి దేవేంద్రసింగ్ చౌహాన్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో.. Civil Supplies commissioner, DS Chauhan, telugu news, big news,
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను, కెసిఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యానన్నారు. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గం breaking news, latest news, telugu news, big news, minister ktr, telangana elections 2023