Nandyala TDP Politics :ఒకరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే. ఇంకొకరు ఈసారి ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటున్న ఓ మాజీ మంత్రి తనయుడు. ప్రత్యర్థులపై పోరుకంటే.. వాళ్లే పరస్పరం విమర్శించుకుంటున్నారట. మూడేళ్లుగా మిన్నకుండి.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సొంతగూటిలో సౌండ్ పెంచుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
వైసీపీ ప్రభుత్వం ఈ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా బాధాకరం అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే అర్.ఎ.ఆర్.ఎస్ భూములను మెడికల్ కాలేజీకి కేటాయించడం సబబు కాదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట భీమా కింద రూ.12 వేల 52 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. గత…