Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఆడియో క్లిప్లు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.