Karnataka: కర్ణాటకలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!
- కర్ణాటకలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో వివాదంగా మారిన ఈద్ మిలాద్ ర్యాలీలు..
- ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన ముస్లీం యువకులు..
- ముగ్గురు అరెస్ట్.. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్న కర్ణాటక పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఆడియో క్లిప్లు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, శివమొగ్గ జిల్లా భద్రావతిలోని గాంధీ సర్కిల్ సమీపంలోని తారికెరే రోడ్ దగ్గర సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ప్రదర్శనలో కొందరు యువకులు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేసినట్లు 12 సెకన్ల వీడియోలో కనిపిస్తోంది. అలాగే, డీజే మ్యూజిక్కు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ నినాదాలు వినిపించాయి.
Read Also: Theft: సెల్ ఫోన్ కొట్టేసి.. రూ. 6 లక్షలు విత్ డ్రా చేసిన దొంగ.. ఎలా అంటే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
అలాగే, ఈ వీడియోపై స్పందించిన శివమొగ్గ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. భద్రావతిలో నిన్న జరిగిన ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఈ వివాదంపై మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. ఆ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఎవరెవరు నినాదాలు చేశారు.. ఈ వీడియో నిజమైనదా కాదా అనే కోణంలో మేము దర్యాప్తును కొనసాగిస్తామని ఎస్పీ వెల్లడించారు.
Read Also: Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసిన సోనియా, ప్రియాంక
మరోవైపు, విజయపురలో జరిగిన ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా మరో వివాదం చెలరేగింది. డీజే వాహనంలో రెచ్చగొట్టే ఆడియో ప్లే చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో “పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే, ఎవరి దమ్ము ఎంతో తెలిపిపోతుంది.. మేము హిందూస్థాన్ను ఎలా కడగగలమో అలా చేసి చూపిస్తాము” అనే మాటలు వినిపించాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో డీజే వాహన యజమాని (A1), డీజే ఆపరేటర్ (A2), అలాగే ‘MT Touseef15s’ ఇన్స్టాగ్రామ్ ఐడీ యూజర్ ని అదుపులోకి తీసుకున్నారు.
Pro-pakistan Slogan | ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ ಪಾಕ್ ಪರ ಘೋಷಣೆ ಕೂಗಿ ಪುಂಡಾಟ | Bhadravati | Shivamogga
.
.
.
.
.#ganeshaprocession #ganesha #shivamogga #muslim #hindumuslim #hindu #Bhadravathi #PakistanZindabadslogan pic.twitter.com/EmQzTJauer— Sanjevani News (@sanjevaniNews) September 9, 2025
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..