Food poisoning: పశ్చిమ బెంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్గ్రామ్ లోని పిచ్కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటలకు బాధిత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.
West Bengal : పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం రామ నవమి సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రాళ్లతో దాడి చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
West Bengal : పశ్చిమ బెంగాల్లో 18 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు.
Kolkata: కోల్కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది.