బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ అనేది ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. గత ఆదివారం పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడిన సమయంలో మన భారత ఆటగాళ్లు కూడా ఇలా చేసారు. ఇక ఈరోజు వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ �