సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
QR Code Scanner Alert: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా భారతదేశంలో చాలా మంది లావాదేవీలను కేవలం మొబైల్ ఫోన్లను ఉపయోగించి సులభంగా చేసేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నేపథ్యంలో చాలామంది స్కామర్లు అమాయకుల నుండి భారీ మొత్తంలో కొందరు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా కొందరు తెలుగు రాష్ట్రాలలో చిన్న చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసుకుని వారి వద్ద ఉన్న స్కానర్ల స్థానంలో…
అతడు ఓ బ్రోకర్.. పోలీసులు గట్టిగా వాడుకున్నారు. పోలీసుల అండదండలతో అన్నీ నేర్చుకున్నారు. ఎవరిని ఎలా డీల్ చేయాలనేదీ బాగా వంటపట్టించుకున్నాడు. లోసుగులు అన్నీ తెలిసాయి.. ఇంకేముంది.. చెలరేగిపోయాడు… రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి.. తానకంటూ ఓ పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్న ఎవడైనా సరే.. అతడికి కప్పం కట్టాల్సిందే.. లేదంటే వ్యవహారం మామూలుగా ఉండదు.. అతడి పోరు పడలేకనే తమను రక్షించండి బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ అనే వ్యక్తి…