Home
Banking News India
Banking News India News
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
HDFC Bank MCLR Hike: దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ను పెంచినట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో MCLRకు అనుసంధానమైన గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు ఇతర ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విడుదల చేసిన… -
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
Bank Holidays: మే నెల రెండో వారం స్టార్ట్ అయ్యింది. ఈ వారంలో మీరు బ్యాంకుకు వెళ్లే పని ఉంటే.. మీరు ఇల్లు దాటే ముందే బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చూసుకోవడం ఉత్తమం. సరైన సమాచారం లేకుండా బ్యాంకుకు వెళ్తే, తీరా అక్కడికి వెళ్లాక గేట్లకు తాళాలు కనిపిస్తే మీ సమయం, శ్రమ రెండూ వృథా అవుతాయి. సామాన్యుల ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే ఈ సెలవుల జాబితాను భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే… -
Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.
వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు రోజుల పాటు విరామం కలగనుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం (మార్చి ఆఖరు) కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. అయితే, పండుగలు , వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు నాలుగో… -
SBI: ఎస్బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..
ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మార్చి 20.. శుక్రవారం నాడు బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గతంలో బ్యాంకు చూపించిన కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించలేదు. దీనివల్ల అసలు పన్నుతో పాటు వడ్డీ కలిపి ఇంత భారీ మొత్తాన్ని కట్టాలని… -
ATM Withdraw: రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!
ఏటీఎం సెంటర్లలో అప్పుడప్పుడు టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి. ఏటీఎం కార్డు పెట్టినప్పుడు డబ్బులు రాకుండా నిష్క్రమించాక నగదు వచ్చిన దాఖలాలు ఎదురవుతుంటాయి. -
Interest Rates Hike: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి బిగ్షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..
సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నా చాలామంది బ్యాంక్ రుణాలపైనే ఆధారపడతారు. అయితే… రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ తాజాగా తన రుణగ్రహీతలకు ఒక ముఖ్యమైన వార్తను అందించింది. ఎంపిక చేసిన కొన్ని రుణాల కాలపరిమితిపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో లోన్ తీసుకునే వారికి లేదా ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ (EMI) భారం పెరిగే అవకాశం ఉంది. Also Read:Richest People: కుబేరుల… -
BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు అనేక ఉచిత సేవలను అందించాలని తాజాగా ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదేశించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలకు అందుబాటులో ఉన్న ఉచిత సేవల పరిధిని విస్తరించాలని RBI నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యార్థులు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీరో ఖాతా డిపాజిట్లను తాత్కాలిక ఏర్పాటుగా…
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!