తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బ్యాంకు శాఖ లాకర్లను తెరవడం లో విఫలమైన దొంగ భద్రతా చర్యలను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంపాడని అతని కోసం వెతకవద్దని విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.. నెన్నెల మండల కేంద్రంలో ని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించినట్లు వారు తెలిపారు.. అతను క్యాషియర్ మరియు క్లర్క్ల క్యాబిన్ల లో వెతికినా కరెన్సీ లేదా విలువైన వస్తువులు…
వారందరూ బ్యాంక్ ఉద్యోగులు. అందులో ఎల్లప్పుడు నమ్మకంగా పనిచేసేవాల్లు. కానీ.. బ్యాంక్కే కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అందులో పనిచేసే ముగ్గురు ఒకటై బ్యాంక్ లో చోరీ ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు. యధాతతంగానే బ్యాంక్ కు వచ్చిన వారు బ్యాంక్లో బంగారం, నగదును దోచుకుని పరార్ అయ్యారు. ఈ భారీ దొంగతనం తమిళనాడులోని చెన్నై అరుంబాక్కంలోని ఫెడ్ జువెలరీ లోన్ కంపెనీలో పట్టపగలే ఈఘటన చోటుచేసుకోవడం కళకలం రేపుతుంది. చోరీ ప్లాన్- ఎలా జరిగిందిః రెండు…