21 వ శతాబ్దంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రయాణాలు చేస్తున్న కాలంలో వర్షాల కోసం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వర్షం కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామంలోని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లా బనియా గ్రామంలో జరిగింది. గ్రామంలో ఆరుగురు బాలికను నగ్నంగా మార్చి కప్పలను కర్రలకు కట్టి వాటిని వారి భుజాలపై ఉంచి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబందించిన వీడియోలు బయలకు…