హిందూ పుణ్య క్షేత్రాల్లో భక్తులు రాకుండా కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ నేత బండి సంజయ్య. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. శబరిమలలో అనేక మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని, చలికి ఇబ్బుందులు పడుతూ ఆయ్యప్పలు నరకరంఅనుభవిస్తున్నారని మండిపడ్డారు. చేతకాని కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్పలని ఇబ్బందిపెట్టడం ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఇబ్బందికర వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేయడమే వారి…
చొప్పదండి ప్రచారంలో మంత్రి కేటీఆర్పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై కేటీఆర్ నోరు పారేసుకోవడాన్ని ఆయన ఖండించారు. బుధవారం చొప్పదండి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం…
Bandi Sanjay: ప్రజల సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు... జీతాలకే ఎసరు పెడతాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అంటూ బీఆర్ఎస్ జాబితాపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని మంకమ్మతోట 55 డివిజన్ లో కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు.
Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Bandi sanjay: ప్రజల్లో ఉంటూ, నిత్యం ఓటర్లను కలిసే వారికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావచ్చని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు ఇస్తామని ప్రకటించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు.