Bandi Sanjay: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’లో బండి సంజయ్ పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వ పాలనా నచ్చక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ప్రజలను అప్పటి ప్రభుత్వం, లాగే ఇప్పటి ప్రభుత్వం మోసం చేసి, పాలిస్తాం అంటే, మళ్లీ బీజేపీ ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు.
Read also: Raghunandan Rao: బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి నమ్మకండి..!
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో మళ్లీ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వస్తే, లబ్ధిదారుల ఎంపిక, ఆపేస్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, వడ్డీలను చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. అవి చాలావని ఇప్పుడు ఈ ప్రభుత్వం, అవన్నీ ఎలా తీరుస్తాయన్నారు. ఉద్యోగుల బాధలు గుర్తున్నాయా? జీతాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. మల్దీవ్ కి, భారతదేశం ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భారతీయులు అందరూ తలుచుకుంటే, ఎవరైనా తలదించాల్సిందే అని అన్నారు.
Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భారత మార్కెట్లోకి రియల్మీ 12 సిరీస్!
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?