Bandi Sanjay: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’లో బండి సంజయ్ పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వ పాలనా నచ్చక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ప్రజలను అప్పటి ప్రభుత్వం, లాగే ఇప్పటి ప్రభుత్వం మోసం చేసి, పాలిస్తాం అంటే, మళ్లీ బీజేపీ ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు.
Read also: Raghunandan Rao: బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి నమ్మకండి..!
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో మళ్లీ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వస్తే, లబ్ధిదారుల ఎంపిక, ఆపేస్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, వడ్డీలను చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. అవి చాలావని ఇప్పుడు ఈ ప్రభుత్వం, అవన్నీ ఎలా తీరుస్తాయన్నారు. ఉద్యోగుల బాధలు గుర్తున్నాయా? జీతాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. మల్దీవ్ కి, భారతదేశం ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భారతీయులు అందరూ తలుచుకుంటే, ఎవరైనా తలదించాల్సిందే అని అన్నారు.
Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భారత మార్కెట్లోకి రియల్మీ 12 సిరీస్!
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!