Balkampet Yellamma: భాగ్యనగర వాసులకు కొంగు బంగారగా పేరొందిన బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠ బందోబస్తు నడుమ అధికారులు నిర్వహించారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ ఎదుర్కోళ్లు, రేపు ఎల్లమ్మ కళ్యాణం, బుధవారం రథోత్సవం జరగనుంది. 15 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనా నేపథ్యంలో 2 రోజులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. breaking news, latest news, telugu news, Balkampet Yellamma kalyanam, Aashadam Bonalu