దేశంలో కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా అడ్డుకోగలిగారు, లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు అంటే దానికి కారణం వ్యాక్సినేషన్. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, నిబంధనలు పాటిస్తూనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పనిచేసి వ్యాక్సిన్ను తీసుకొచ్చారు. Read: మళ్లీ పెరిగిన బంగారం… ఇండియా సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఈ వ్యాక్సిన్ తయారిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్…