ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగుచిత్రసీమలో పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య సాగేదే! దాదాపు నలభై ఏళ్ళ నుంచీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇంతకాలం పోటీ పడ్డ స్టార్ హీరోస్ దేశంలోనే వీరిద్దరూ కాకుండా వేరెవ్వరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు! విశేషమేమంటే, వీరి తరువాత మరో రెండు తరాల హీరోలు వచ్చి రాజ్యంచేస్తున్నా, పోటీ అంటే మాదే అంటూ సాగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అలాంటి…
Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియనివారు ఉండరు.. తమిళ సూపర్ స్టార్ అయినా అన్ని రాష్ట్రాలకు ఆయనకు అభిమానులు ఉంటారు.. ఇక సింపుల్ సిటీకి పెట్టింది పేరు రజనీ.. సినిమాల్లో ఆయన స్టైల్స్, డైలాగ్లు ఎలా ఉన్నా.. బయట మాత్రం.. ఆయన సూపర్ స్టారేనా? అనే అనుమానం కలిగే విధంగా సాదాసీదాగా ఉంటారు. ఇక, సూపర్ స్టార్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు రజనీకాంత్..…
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకను చిత్ర బృందం సమక్షంలో హిందూపురంలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు.
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
Balakrishna and Boyapati : నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇండస్త్రీ హిట్ సినిమాలు వచ్చాయి.
వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పటికే అత్యుత్తమ జ్యూవెలరీగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్కు ఇటీవలే నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ, సినీ నటుడి, రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు.. బుల్లితెరపై బాలయ్య టాక్ షోలో కు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు. ఇక క్రికెట్ లోకి బాలకృష్ణ రంగ ప్రవేశం చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
హైదరాబాద్ మదీనా గూడలోని జిస్మత్ జైల్ మండిని 'వీరసింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ ప్రారంభించారు. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ నిలిచిందని ఆమె అన్నారు.