China People: ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. తాజాగా భారతదేశ జనాభా చైనాను దాటేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
మ్యూజిక్ డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ఎ. ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ ఇప్పుడు ఐదారు సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ‘బ్యాచిలర్’ మూవీ. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమపిచ్చోడిగా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ మూవీతో హీరోయిన్ గా దివ్యభారతి, డైరెక్టర్ గా సతీశ్ సెల్వకుమార్ పరిచయం…